ఆర్థిక సహాయం అందజేత

Published: Thursday October 29, 2020

వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన ఉప్పుల రామచంధ్రు కుటుంబాన్ని తుమ్మల యుగంధర్ రెడ్డి  పరామర్శించి వారి కుటుంబానికి సంజయ్ వీరారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలరాజు, పల్సo పాండరి,ఉప్పుల  సత్తయ్య,శ్రీను,నోముల నరేందర్,నరముల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.