ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటీ పై దాడిని ఖండిస్తూ కెసిఆర్, దిష్టి బొమ్మను తగలపెట్టిన బీజేపీ నాయ
Published: Saturday November 19, 2022
బీజేపీ నాయకులపై దాడ్లు చేస్తూ కార్యకర్తలు ను బయపెట్టాలని తెరాస నాయకులు అనుకుంటే దివాళ్ళకోరు తన్నానికి నిదర్శనం, అని మీ ఉడత ఊపులకు ఇక్కడ బయపడటానికి ఎవరూలేరు,ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కుంబకోణం బయటకూరకుండా, బీజేపీ నాయకులు పై దాడ్లుకుపాల్పడుతున్నారని, హెచ్చరిక చేయటం జరిగింది,
ఈ కార్యక్రమం లో బీజేపీ నియోజవర్గ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరావు, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళపల్లి విజయరాజు, పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్, సీనియర్ నాయకులు, కనపర్తి ప్రకాష్, బీజేవైఎం, పట్టణ అధ్యక్షులు, కుక్కల రామ్, వేణు, మోహనరావు, శ్రీకాంత్, సందీప్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: