ఇబ్రహీంపట్నం జూన్ తేది 15 ప్రజాపాలన ప్రతినిధి.
Published: Thursday June 16, 2022
ఇబ్రహీంపట్నం మున్సిపల్ అభివృద్ధి దిశలో తీసుకెళ్తాం*
బుధవరంరోజున ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో గల 13.15 వార్డులల్లో మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి కమీషనర్ ఎండీ యూసుఫ్ ఆధ్వర్యంలో 4వ పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు అల్వల్ వెంకట్ రెడ్డి కౌన్సిలర్ లు కసరమోని పద్మ మల్లేష్, అల్వల్ జ్యోతి వెంకట్ రెడ్డి, నీళ్ల భాను బాబు, మంద సుధాకర్, జర్కొని బాలరాజ్, భర్తకి జగన్, పంది శంకరయ్య విశాల విద్యాసాగర్ మహేందర్, మరియు సీనియర్ నాయకులు బర్ల జగదీశ్, యాచారం రవీందర్, ముత్యాల చిన్న, కసరమోని మల్లేష్, నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి, కొండ్రు రాంబాబు, ఎండీ ఫిరోజ్, గాజుల గోపాల్, మహేందర్, పాల్గొనడం జరిగింది.
Share this on your social network: