ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 24ప్రజాపాలన ప్రతినిధి *** శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహం ప్రతిష

Published: Saturday February 25, 2023

శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి  ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని దండుమైలారం గ్రామంలో  రేణుక ఎల్లమ్మ, కేతమ్మ భ్రమరాంబిక దేవి మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ కార్యక్రమంలో పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి  మంచాల జడ్పిటిసి నిత్యా నిరంజన్ రెడ్డి  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ కమిటీ సభ్యులు మర్రి నిత్య నిరంజన్ రెడ్డి దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి  మాట్లాడుతూ ప్రజలందరూ భగవంతుని కృపతో ,పాడి పంటలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు,ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశ్వరి జంగయ్య ముదిరాజ్,ఆలయ కమిటీ చైర్మన్  లింగం యాదవ్,మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు కమలాకర్ రెడ్డి, బంధుమిత్రులు పాల్గొన్నారు.