ప్రకృతి వనంలో సేంద్రియ పద్దతిలో కూరగాయల పంటలు
Published: Thursday June 17, 2021
జిన్నారం, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో సేంద్రియ పద్దతిలో పండిస్తున కూరగాయల పంటలు, బుధవారం రోజు పండించిన కూరగాయలను పఠాన్చేరు నియోజకవర్గ హరితహారం ఇంచార్జ్ ప్రసాద్ రావుకి అందజేసిన వార్డు సభ్యులు గోకర్ శ్రీధర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, బ్రమేందర్ గౌడ్, తోట నర్సింగరావు, కె.యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: