నూతన గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మర్రి నిరంజన్ రెడ్డి
Published: Tuesday August 23, 2022
నూతన గృహప్రవేశానికి విచ్చేసిన మర్రి నిరంజన్ రెడ్డి , ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మొండి గౌరెల్లి ఎంపిటిసి తాండ్ర లక్ష్మమ్మ నూతన గృహప్రవేశానికి విచ్చేసిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా మా ఆహ్వానం మేరకు విచ్చేసిన మర్రి నిరంజన్ రెడ్డి గారిని శాలువాతో సన్మానించిన కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమంలో యాచారం మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాంరెడ్డి, మాజీ సర్పంచ్ యాదయ్య, ఎంఎన్ఆర్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు లు తదితరులు ఉన్నారు.
Share this on your social network: