*నిరుపేదలకు భరోసా కల్పిస్తున్న సీఎం సహాయనిధి* -చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య.

Published: Wednesday February 15, 2023

చేవెళ్ల, ఫిబ్రవరి 14(ప్రజాపాలన):-

ఆపత్కర పరిస్థితులలో ఎల్ఓసి పేద ప్రజలకు ఎంతో సహాయంగా ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల పరిధిలో పామెన గ్రామానికి చెందిన చాకలి గూడెం మల్లయ్య కి కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి నగరంలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నరని వారి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా పామేన సర్పంచ్ మల్లారెడ్డి ఎమ్మెల్యే యాదయ్య దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఎమ్మెల్యే సీఎం ఫండ్ నుంచి రెండు లక్షల 50 వేల రూపాయల చెక్కును  మంజూరు చేయించి అంజయ్య కుటుంబానికి అందజేశారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని, పేద ప్రజల కొరకే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శేరి శివారెడ్డి ఏఎంసీ డైరెక్టర్ ఫయాజుద్దీన్, గని,