అంతర్గం గీత పారిశ్రామిక సహకార సంఘానికి 40 లక్షలు మంజూరు

Published: Wednesday October 13, 2021
జగిత్యాల, అక్టోబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల రురల్ మండల అంతర్గం గ్రామ గీత పారిశ్రామిక సహకార సంఘానికి సహకార బ్యాంకు ద్వారా 40 లక్షలు మంజూరు కాగా గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిఎస్ సిఎబి, ఎన్ఎ ఎఫ్ ఎస్ సిఓబి చైర్మన్ కొండూరి రవీందర్ రావు, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ దావా వసంత, కలెక్టర్ జి రవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు డా.చంద్రశేఖర్ గౌడ్ పాల్గొని ఈత వనాన్ని పరిశీలించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కెడి సిసి మెంబెర్ రామచందర్ రావు, సర్పంచ్ బోనగిరి నారాయణ, జగిత్యాల ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ బుపెళ్లి శ్రీనివాస్, మండల రైతు బంధు కన్వీనర్ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, గౌడ సంఘ అధ్యక్షుడు బాలు గౌడ్, జిల్లా రైతు బంధు మెంబెర్ బాల ముకుందాం, మాజీ జడ్పీటీసీ జితేందర్ రావు, ప్యాక్స్ చైర్మన్ లు మల్లారెడ్డి, రాజీ రెడ్డి, నరసింహ రెడ్డి, రాజలింగం, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు గంగారెడ్డి,మండల పార్టీ అధికార ప్రతినిధి సురేష్,గ్రామ శాఖ అధ్యక్షుడు స్వామి రెడ్డి, యూత్ అధ్యక్షుడు స్వామి రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, గంగరాజం, మల్లారెడ్డి, రాజాం,సాయి, శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.