జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఏన్కూర్ నందు

Published: Tuesday June 28, 2022
శ్రీ మడూరు శ్రీనివాసరావు గారు (స్పందన జానీ వాసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు వరంగల్ ) విద్యార్థినులకు నోట్ పుస్తకములు వితరణ చేశారు.వారి ధర్మపత్ని ఝాన్సీ రాణి పేరుతో ఈ సంస్థ ను స్థాపించానని, వారి మనుమరాలు ఆర్నిక జన్మదిన సందర్బంగా ఈ రోజు నోట్ బుక్స్ ఇస్తున్నానని చెప్పారు.మరియు ఈ పాఠశాల లో SSC లో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని కి ₹ 5000 ఇస్తానని ప్రకటించారు ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ రుక్మిణి గారు, విద్యా కమిటీ చైర్మన్ కృష్ణవేణి గారు,ప్రధానోపాధ్యాయురాలు సుభాషిణిగారు, ఉపాధ్యాయ్యినులు చంద్రిక గారు,సత్యవతిగారు , లతగారు,అన్నపూర్ణ గారు , అనితగారు పాల్గొన్నారు.