పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 86వ జయంతి ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ
Published: Monday November 21, 2022
చౌటుప్పల్, నవంబర్ 20 (ప్రజాపాలన ప్రతినిధి): చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని రాజీవ్ స్మారక భవన్లో మాజీ ఎమ్మెల్యే ఎంపీ మంతి వర్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 86వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముప్పిడి సైదులు గౌడ్ ఓ బి సి ఉపాధ్యక్షుడు తిరుపతి రవీందర్ మాట్లాడుతూ నీతికి నిజాయితీకి మారుపేరు పాల్వా గోవర్ధన్ రెడ్డి అని కొనియాడారు నేటి తరానికి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న యువత పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోని పార్టీ అభివృద్ధి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బోయ దేవేందర్ ఊదరి శ్యాంసుందర్ పల్సం సత్యం ముదిరాజ్ మల్కాపురం నరసింహ బత్తుల శ్రీహరి బొంగు రమేష్ ఆవుల యేసు ఎర్రగోని లింగస్వామి ఊదరి మహేష్ బోయ సంపత్ ఊదరి రాజు జానీ తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network: