ఎమ్మేల్యే క్వార్టర్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మేల్యే డా. సంజయ్

Published: Friday January 27, 2023

జగిత్యాల, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి): 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మేల్యే క్వార్టర్స్ లో జాతీయ జెండాను  జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ ఛైర్మెన్ డా చంద్రశేఖర్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మైనార్టీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్, బి అర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు.