ఆత్కూరు ఆంజనేయస్వామి దేవాలయం అన్నదానం మధిర
Published: Wednesday July 13, 2022
జూలై 12 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో వద్ద ప్రతి మంగళవారం దాతలసహకారంతో అన్నదాన కార్యక్రమంఈరోజు దాత కోమి డిటి నరసింహారావు నాగ కళ్యాణి దంపతులుఆత్కూరు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెలగపూడి హనుమంతరావు పూర్ణ అబ్బురి పవన్, డాల్ కృష్ణ, డాల్ శంకర్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం ఈ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మాజీ శివాలయం చైర్మన్ కోమి డి టి శ్రీనివాసరావు ప్రారంభించారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో పేదలకు అన్నదానం చేయటం. సంతోషంగా ఉందని ఆ స్వామి కృప అందరికీ ఉండాలని వేడుకుంటూ కోరుకుంటున్నాను భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు*
Share this on your social network: