ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని సర్పంచ్ బుడదరామిరెడ్డి

Published: Monday October 17, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 16 ప్రజాపాలన ప్రతినిధిమునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎరుగండ్ల పెళ్లి గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది తదనంతరం సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ని ఎంపీపీ కృపేష్ గారితో కలిసి సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి అలుగు పారుతున్న సందర్భంలో సాగర్ హైవే నుండి ఉప్పరిగూడకు రాకపోకలు బంద్ అయిన సందర్భంగా పర్మినెంట్ బ్రిడ్జి నిర్మాణం కొరకు అభ్యర్థించగా వెంటనే R&B. మరియు ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి ఇస్టిమేషన్  వేసి బ్రిడ్జి నిర్మాణం పనులు చూడాలని ఆదేశించారు .