అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్...

Published: Saturday March 20, 2021
జగిత్యాల, మార్చి 19 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణ 10 వ వార్డులో లింగంపేట వార్డులోని 14 వ ఆర్థిక సంగం నిధులు 44 లక్షలతో సిసి రోడ్డు సిసి డ్రైనేజి మరియు హిందూ శ్మశాన వాటిక నిర్మాణం కోసం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి భూమిపూజ చేశారు. అనంతరం 38, 45 వార్డులలో పబ్లిక్ టాయిలెట్స్ ను  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ డా.బోగ శ్రావణి ప్రారభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్ సిరికొండ భారతి రాజయ్య కౌన్సిలర్లు జుంబర్తి రాజ్ కుమార్ అల్లే గంగ సాగర్ అరుముళ్ల పవన్ వొద్ది శ్రీలత దాసరి ప్రవీణ్ కూతురు శేకర్ మేక పవన్ సుల్తాన్ అహ్మద్ ఆనంద్ రావ్ దుమాల రాజ్ కుమార్ వొళ్లెం మల్లేశం దాసరి లావణ్య బొడ్ల జగదీశ్ కప్పల శ్రీకాంత్ చకినం కిషన్ మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.