దేవి శరన్నవరాత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Tuesday October 04, 2022
మేడిపల్లి, అక్టోబర్3 (ప్రజాపాలన ప్రతినిధి)
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉప్పల్ హెచ్ఎండిఎ లేఔట్ శ్రీ బొప్పాన్ చెరువు కట్ట మైసమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవలకు ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, వేముల సంతోష్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి , మస్కా సుధాకర్, స్వీట్ హౌస్ రాజు, పంగ మహేందర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, గోరిగే ఐలేష్, వంశీ,ఉత్సవ కమిటీ సభ్యులు షామీర్పేట్ వినోద్ రెడ్డి నీదకవి సుధాకర్, నిరంజన్ చారీ,పూజారి సుమన్ శర్మ సాయిబాబా కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు అంజిరెడ్డి ప్రధాన కార్యదర్శి సురేష్ ,తెరాస యువజన నాయకులు పెంజర్ల భరత్ రెడ్డి ,సల్ల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area