శీలం ఉద్దండమ్మ కి నివాళులు అర్పించిన మున్సిపల్

Published: Tuesday February 28, 2023
వైస్ చైర్మన్ శీలం విద్యాలత వెంకట్ రెడ్డి మధిర ఫిబ్రవరి 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు దిశ దినకర్మకు హాజరై మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాలత వెంకటరెడ్డి  మడుపల్లి  గ్రామం నందు ఇటీవల శీలం ఉద్దండమ్మ మరణించినారు.  దశదినకర్మకు హాజరై శ్రీమతి విద్యాలతా వెంకట్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఘనంగా నివాళులు అర్పించినారు. ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మనోధైర్యం కల్పించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.