ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న బీ ఆర్ ఎస్ రాష్ట

Published: Thursday April 13, 2023

రంజాన్‌ ఉపవాస దీక్షల సందర్భంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో  కో ఆప్షన్ సభ్యులు మోబిన్  ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న  బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ )  ఈ సందర్బంగా మైనారిటీ సోదరులతో కలిసి ప్రార్ధనలు చేశారు.  ఈ కార్యక్రమంలో  కాంచన్ బాగ్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ అబ్దుల్ రహమాన్ షా,మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మాజీ వైస్ చైర్మన్ ఎండీ సుల్తాన్, తెరాస నాయకులు తాళా మహేష్ గౌడ్,నీలం బాలు,ఇందిరాల రమేష్,మాజీ చేర్మెన్ కంబలపెల్లి భరత్ కుమార్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి మడుపు వేణు గోపాల్ రావ్,మండల్ అధ్యక్షులు చిలకల బుగ్గ రాములు, బీఆర్ఎస్వి నియోజకవర్గం అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్,భాస్కర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఎండీ జనీ, భగీరథ,గొరిగే రమేష్, బంటీ యూత్ ఫోర్స్ సభ్యులు, స్థానిక మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు,