సీపీఎం తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు జయప్రదం చేయండి

Published: Tuesday November 23, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి : సిపిఎం యాచారం మండల కమిటీ సభ్యులు కావాలి జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ నిరుపేదలకు, కష్టజీవులకు, కార్మికులకు కర్షకులకు, సమస్యలపై సీపీఎం రాజీలేని పోరాటాలు చేస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంల్ లో జనవరి 22 నుంచి 25 వరకు జరిగే సీపీఎం రాష్ట్ర మహాసభలకు దాతలు, వ్యాపారస్తులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు  విరాళాలు ఇచ్చి మహాసభలను జయప్రదం చెయలి అని అన్నారు ఈ కార్యక్రమంలో సీపీఎం శాఖ కార్యదర్శి జంగయ్య, మొగిలయ్య, యాదయ్య, శీను, జంగయ్య, జంగయ్య, శివ, కృష్ణ యాదయ్య కృష్ణ యాదయ్య, పరమేష్,సైదులు, విప్లవ్ కుమార్ శాఖ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.