ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 24 ప్రజాపాలన ప్రతినిధి *వీఆర్ ఏ లను పట్టించు కొని ప్రభుత్వం* వ

Published: Saturday September 24, 2022
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం కేంద్రం లో

వీఆర్ఏ నిరవధిక సమ్మే 61వ రోజు ఇబ్రహీంపట్నం డివిజన్‌లో వీఆర్‌ఏలు అంధరు మంచాల్ మండలంలో నిరవధిక సమ్మె కార్యక్రమంలో పాల్గోనడం జరిగింది.ఈ మంచాల్ ఇబ్రహీంపట్నం యాచారం మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌కు  విఆర్ఏ లు  పాల్గొనడం జరిగింది. నిరవధిక సమ్మె కు  మద్దతు గా వైఎస్ఆర్ సీపీ మండల అధ్యక్షుడు శ్రీనువాస్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని. శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ వీఆర్ఏలకు సమ్మె 61వరోజులు గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆయన అన్నారు. వీఆర్ ఏ ను  ఆదుకోనీ విధులకు తీసుకోవాలని.  ప్రభుత్వనీ డిమాండ్ చేశారు.