రామాకోటి పారయణం రామా యాజ్ఞం వేడుకలు
Published: Friday May 20, 2022
జన్నారం రూరల్, మే 19, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల పోన్కల్ గ్రామంలో బాలఅంజానేయా స్వామి నిలయంలో అనుమాన్ భక్తులు నాలుపై ఒక మండల ధీక్షా కారణంగా రామాకోటి పారయణం జరిపి రామా యజ్ఞం వేడుకలు జరిపించడం జరిగిందని ఆలయా పూజారి హరిదాసు చారి అన్నారు, ఈ సందర్భంగా అయన గురువారం మాట్లాడుతూ అంజానేయా స్వామి నిలయంలో శ్రీ రామా భక్తుల మద్యన శ్రీ రామాకోటి యజ్ఞం, యజ్ఞం యాగాదులు, పూరోహితులతో యాగ్నలు జరుగుచున్నప్పుడు గ్రామ బక్తి జనులు వచ్చి దర్శనము చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాగలరని అదేవిధంగా తదనంతరం విశాలమైన ప్రాంగణంలో బక్తి జనులుకు అన్నదాన కార్యాక్రమం జరిపించడం జరిగిందని అయన తెలిపారు, ఈ కార్యాక్రమంలో ఆలయా పూజారి హరిదాసు చారి, అంజానేయా దీక్ష భక్తులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: