రొంపిమల్లలో దళితబందు పథకం ద్వారా లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ

Published: Wednesday May 18, 2022

 మధిర  మే 17
ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో మంగళవారం నాడురొంపిమల్ల గ్రామంలో ధలితబందు పథకం లో బాగంగా లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం మధిర ఎంపీపీ మొండెం లలిత , ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం జరిగంది.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మదర్ సాహెబ్ , ఉప సర్పంచ్ గొల్లమంధల సునీత శ్రీనివాస్, గ్రామ సెక్రటరీ రాధ గ్రామ తెరాస నాయకులు రమేష్, గోళ్ళమందల మోహన్ చైతన్య, గ్రామ ప్రజలు, మొదలగువారు పాల్గొన్నారు.