కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ జంగి రెడ్డి బల్వంత్ రెడ్డి ఎంపీటీసీ గంగిరెడ్డి జ

Published: Friday May 20, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 19 ప్రజా పాలన ప్రతినిధి.ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో రాయపోల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి మరియు పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఈశ్వర్, ఉప సర్పంచ్ బాలరాజ్ ఎం పి టి సి 1 శ్రీశైలం ఎం పి టి సి 2 గంగిరెడ్డి జ్యోతి భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్లు దొండ యాదిరెడ్డి, జీలూకపల్లి ప్రభాకర్ రెడ్డి, వార్డ్ మెంబర్ లు రాసురి ఐలయ్య, ఎడమ సురేందర్ రెడ్డి, వార్డు మెంబర్లు, కోఆప్షన్ నెంబర్లు, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు డొంకని బాలు గౌడ్, తెరాస సీనియర్ నాయకులు చిన్నెల్లి నరసింహ, మరియు వెంకట్ రెడ్డి, రమణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ రైతులు  పాల్గొన్నారు.