ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి

Published: Tuesday December 27, 2022
*ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతుల మీదుగా టియూడబ్ల్యూజే జిల్లా మహాసభల వాల్ పోస్టర్ విడుదల*

ఈ నెల 30 వ తేదీన  రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం   ఆదిబట్ల మున్సిపాలిటీ  కొంగర కలాన్ లోని కల్వకోలు లక్ష్మీ దేవమ్మ గార్డెన్స్ లో శుక్రవారం టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ  నిర్వహిస్తున్న సందర్భంగా జయప్రదం చేయాలంటూ జిల్లా అధ్యక్షుడు ఇబ్రహీంపట్నం  ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  చేతులమీదుగా జిల్లా మహాసభల గోడపత్రిక విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గాధం రమేష్, జిల్లా జాయింట్ సెక్రటరీ చెరుకూరి మహేందర్ , హరి కిషన్ రెడ్డి , జిల్లా కోశాధికారి చెరుకూరి రాజూ , నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ , సందీప్ , అశోక్ , తెంజు అధ్యక్షుడు పి. వెంకటేష్ , కార్యదర్శి రవి,ట్రెజరీ పి. సుదర్శన్ ,  తెంజు నియోజకవర్గ   ఉపాద్యక్షుడు పి. క్రాంతి కుమార్ , లక్ష్మయ్య , దశరథ,  పసునూరు వెంకటేష్ , చెరుకూరి మల్లేష్ , యాద కృష్ణ , నాగేష్ , దశరథ , సురమోని బాబు ,  రాఘవేందర్ , నరేందర్ రెడ్డి , కార్తిక్,  మహేందర్ రెడ్డి , రాం చందర్ ,  తదితర మీడియా మిత్రులు పాల్గొన్నారు.