గుర్రంపోడు మండలం మోసంగి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Published: Thursday December 22, 2022
హైదరాబాద్ 21 డిసెంబర్ ప్రజాపాలన:
గుర్రంపోడు మండలం మోసంగి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ  మాల మహానాడు అధ్యక్షులు చెన్నయ్య ఆవిష్కరించారు. 
 నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజక వర్గం గుర్రంపోడు మండలం మోసంగి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఈరోజు జరిగినది. మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు మాల మధుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంకు ముఖ్య  అతిథిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల భగత్  తో కలిసి అంబేద్కర్  విగ్రహావిష్కరణ చేసారు. ఈ సందర్బంగా చెన్నయ్య   మాట్లాడుతూ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని అయన ఆశయాలకు అనుగుణంగా నేటి తరం యువత ముందుకెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శ్రీధర్  రాష్ట్ర కార్యదర్శి సామ వెంకట రాములు  ప్రధాన కార్యదర్శి చింతపల్లి బిక్షమయ్య  నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు అన్ని మల్ల సంజీవ  మాల మహానాడు డివిజన్ అధ్యక్షులు చింతమల్ల పాండురంగయ్య  నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షులు లకుమాల లింగయ్య  సీనియర్ జర్నలిస్టు బొబ్బిని సైదయ్య  నాగార్జునసాగర్ ఉపాధ్యక్షులు కాశమల్ల నరేష్  గుర్రంపూడ్ మండల అధ్యక్షులు వల్కి మల్లేష్  నిడమనూరు మండల అధ్యక్షులు చింతమల్ల వెంకన్న  హాలియామండల అధ్యక్షులు బూరుగు వెంకటేశ్వర్లు  నిడమనూరు మండల ప్రధాన కార్యదర్శి బండారి రామాంజనేయులు  కోశాధికారి నాగటి సృజన్  తిరుమలగిరి సాగర్ మండల అధ్యక్షులు జంగాల వీరేందర్  టిఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ మండల అధ్యక్షులు అల్లంపల్లి నరేష్  ఉపాధ్యక్షులు ఆదిమల్ల భాస్కర్  టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ నాయకులు నూనెఉపేందర్  సీనియర్ నాయకులు రాయల వెంకన్న  నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకులు సల్వాది గోవింద్  కట్ట నరేష్ కట్ట రామంజి బూర్గు గోవర్ధన్ గుర్రంపొడి యువజన విభాగం అధ్యక్షులు సల్వాజి రజనీకాంత్  వెంకన్నగారు శ్రీనివాస్  బిక్షమయ్య  వెంకన్న మారయ్య  పెంటయ్య  వద్దిపట్ల వెంకన్న  తదితరులు పాల్గొన్నారు