ఎస్సై నాగుల్ మీరా ఆధ్వర్యంలో నక్సలైట్ వ్యవస్థను నిర్మూలిద్దాం బంగారు భవితను నిర్మిద్దాం. గ
Published: Saturday December 03, 2022
నక్సలైట్లవి . కాలం చెల్లిన సిద్ధాంతాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఎస్సై నాగుల్ మీరా అన్నారు ఈ సందర్భంగా వారు మొండికుంట గ్రామపంచాయతీ లోని బిజీ కొత్తూరు వద్ద నక్సలైట్ల వ్యవస్థను నిర్మూలిద్దాం.బంగారు భవితను నిర్మిద్దాం.. అనే గోడపత్రికలను అంటించారు. గోడపత్రికను అంటించి ప్రజలలో ఎటువంటి భయాందోళన అవసరం లేదని పోలీసు వ్యవస్థ చాలా ప్రతిష్టంగా ఉందని నక్సలైట్ల వ్యవస్థ అంతా కూడా కాలం చెల్లిందని వారు అన్నారు.
Share this on your social network: