దళిత విలేకరులకు దళిత బందు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సత్యమేవ జయతే పినపాక ప్రెస్ క్

Published: Wednesday September 28, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా పాలన ప్రతినిధి.
 ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు MLA క్యాంపు కార్యాలయంలో పినపాక మండలంలోని నిరుపేద విలేకరులకు దళిత బంధు ప్రకటించడం పట్ల గౌరవనీయులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కి సత్యమేవ జయతే పినపాక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు twjf జిల్లా సహాయ కార్యదర్శి నిమ్మ లింగారెడ్డి .Twjf జిల్లా ఉపాధ్యక్షులు కొత్త దామోదర్ గౌడ్*ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు twjf జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ లక్ష్మణ్ రావ్* హర్షం వ్యక్తం చేసారు.....మంగళవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  రేగా కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు....నిరుపేద దళిత విలేకరులను గుర్తించి వారికి దళిత బంధు ఇవ్వడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు దళిత బంధు ప్రవేశపెట్టారని వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు విలేకరులు తెలియజేసినారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి దళిత విలేకరులకి దళిత బంధు ప్రకటించి మరో బృహత్తర కార్యానికి తెరదీశారని వారు కొనియాడారు.

 ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి  కొంపెల్లి సంతోష్,సభ్యులు తోకల శంకర్, కన్నె రమేష్, కొప్పుల సంపత్, యాకన్న, గోడిశాల చంద్రం, కొంపెల్లి నాగేష్, గద్దల వెంకటేశ్వర్లు, కోటి, దొడ్డా శ్రీనివాస్, కొంపెల్లి మల్లేష్, జాడి శ్రీనివాస్, దిలీప్, గుమాస్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.....