ప్రభుత్వ ఆసుపత్రి నందు అందుబాటులో. ఆధునిక పరికరాలు
Published: Monday June 13, 2022
మధిర జూన్ 13 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధి ఆదివారం నాడు ప్రభుత్వ ఆస్పత్రిలోప్రారంభించిన స్టేమి ప్రోగ్రాం అధికారి *డాక్టర్ రఘు కిషోర్*
మధిర ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈరోజు నుండి గుండెకు సంబంధించిన ఆధునిక పరికరాలు డీపీ బ్రా లేటర్, మల్టీ పారా మానిటర్ చిరంజీవి పంప్ ఈసీజీ మానిటర్ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిన కోరారు.
Share this on your social network: