రాయపట్నం లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించిన జడ్పీ చైర్మన్ మధిర

Published: Tuesday July 05, 2022
జూలై 4 రూరల్ ప్రజా పాలన ప్రతినిధి సోమవారం మండలంలో పర్యటించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు రాయపట్నం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు సోమవారం నాడు మధిర మండలం రాయపట్నం గ్రామంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  పర్యటించారు అందులో భాగంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ఆయన ప్రారంభించారు. ముందుగా గ్రామంలో జడ్పీ నిధుల నుండి మంజూరైన రూ. 5 లక్షల రూపాయల తో యస్.సి కాలనీ నందు నూతనంగా నిర్మించిన సైడ్ డ్రైన్ ను ప్రారంభించారు అనంతరం రూ. 12.60 లక్షల రూపాయల తో నిర్మించిన వైకుంఠ ధామం ప్రారంభించారు ఈ సందర్భంగా జెడ్పిి చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ దేశంలోని రాష్ట్రాలు మనల్ని ఆదర్శంగా తీసుకుంటూ మన సంక్షేమ ఫలాలు ప్రజలకుఉపయోగపడే. సంక్షేమ ఫలాల అందరికీ అందుతున్నాయనివారు తెలిపారు మెండెం లత , మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ నండ్రు సుశీల , మండల మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, మెండెం వెంకయ్య, యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ కూన నరేందర్ రెడ్డి, సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు, మండల యూత్ అధ్యక్షుడు అబ్బూరి రామన్, కౌన్సిలర్లు యన్నంశెట్టి అప్పారావు, ఇక్బాల్, ఆళ్ల నాగబాబు, నల్లమల శ్రీనివాసరావు, బోల్లెపల్లి కృష్ణ, తేళ్ల కొండయ్య, రాయుడి భద్రయ్య, మార్నీడి వెంకటయ్య, తిరుమలరావు, గ్రామశాఖ అధ్యక్షుడు రాజేష్, తదితరులు పాల్గొన్నారు