డిఎస్ఎంఎం, అల్ ఇండియా మూడవ మహాసభలు ** దుర్గం దినకర్ ప్రతినిధిగా ఎన్నిక **

Published: Thursday December 01, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 30 ప్రజాపాలన, ప్రతినిధి) : 
బీహార్ రాష్ట్రం బేగుసారయి పట్టణంలో డిసెంబర్ 3,4,5, తేదీలలో జరిగే కెవిపిఎస్ అనుబంధ జాతీయ సంఘం అయిన దళిత శోషన్ ముక్తి మంచ్ (డిఎస్ఎంఎం) ఆల్ ఇండియా మూడో మహాసభలకు తెలంగాణ రాష్ట్రం నుండి హాజరయ్యే 23 మంది ప్రతినిధులను ఈనెల 10వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కెవిపిఎస్ ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న దుర్గం దినకర్ ను ఈ సమావేశాలకు ప్రతినిధిగా ఎంపిక చేయడం జరిగిందన్నారు.