బోనాల పండగ సందర్బంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి తలసాని...
Published: Monday July 25, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా ఆదివారం అమీర్ పేట్ డివిజన్ లోని కనకదుర్గమ్మ అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, ఈ ఓ ల ఆహ్వానం మేరకు మంత్రి తలసాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు, అధికారులు మంత్రిని శాలువా తో సత్కరించారు.గారు,ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ శేషు కుమారి, అమీర్ పేట డివిజన్ టి ఆర్ ఎస్ నాయకులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: