బిఆర్ఎస్ బహిరంగ సభకు ఖమ్మంపాడు నుండి భారీగా బయలు దేరిన బిఆర్ఎస్ శ్రేణులుజెండా ఊపి ప్రారంభి

Published: Thursday January 19, 2023

డిసిసిబి ఉపాధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో భారీగా బయలుదేరుతున్న బిఆర్ఎస్ కార్యకర్తలు.

రెండు బస్సులు మూడు లారీలు దాదాపుగా 15 ఆటోల్లో 600 మందికి పైగా బయలుదేరుతున్న బిఆర్ఎస్ కార్యకర్తలు, అత్యధిక సంఖ్యలో బయలుదేరుతున్న మహిళా కార్యకర్తలు.ఈ కార్యక్రమానికి ఖమ్మంపాడు సర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మ, వైస్ ఎంపీపీ సామినేని సురేష్, గ్రామ రైతు కన్వీనర్ కుర్ర అప్పారావు, గ్రామ టిఆర్ఎస్ శాఖ అధ్యక్షులు నూకవరపు అప్పారావు, పుచ్చకాయల సీతారామయ్య, దిరిశాల రామారావు, పిడికిటి సాంబశివరావు, వైకుంఠపు వెంకటరామయ్య, పుచ్చకాయల వెంకటరామయ్య, జంగాల నాగేశ్వరావు, తదితరులు ఈ ర్యాలీకి కార్యకర్తలతో పాటు బయలుదేరారు.