అనారోగ్యంతో ఉన్న కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ

Published: Tuesday March 23, 2021

మధిర ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీలోని రామాలయం రోడ్డు లో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ నివసిస్తున్న పసుపులేటి వీరబాబువ్యక్తి ఇటీవల అనారోగ్యానికిగురై ఇబ్బంది పడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మిర్యాల రమణ గుప్తా గారు కాంగ్రెస్ నాయకులు మరియు అన్న ఫౌండేషన్ చైర్మన్ మేళం శ్రీనివాస్ యాదవ్కు తెలియజేయగా వారు ఏర్పాటు చేయగా ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో మధిర పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బి ఉద్దండయ్యా పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు గద్దల లాలయ్య ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షులు షేక్ బాజీ డివిజన్ అధ్యక్షులు అంబర్ పేట రామారావు తలుపుల వెంకటేశ్వర్లు ఆదిమూలం శ్రీనివాస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోట డేవిడ్ గద్దల విజయ్  నాగరాజు డివిజన్ అధ్యక్షులు మాగం ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు రహీమ్ దోర్నాల సునీల్ వెంకట రమణ నాయక్ రాజేందర్ సజ్జ ప్రసాద్ షేక్ గౌస్ ఉద్దీన్ (షన్ను) తదితరులు పాల్గొన్నారు