సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన టిఆర్ఎస్ మండల నాయకులు
Published: Friday March 19, 2021
మధిర, మార్చి 18, ప్రజా పాలన ప్రతినిధి : మండల పరిధిలోని మల్లారం గ్రామంలో కొంగర శ్రీకాంత్ కి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో మంజూరైన 36 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఈ రోజు వారి సొంత గ్రామానికి వెళ్లి టిఆర్ఎస్ నాయకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కార్యదర్శి బొగ్గులు భాస్కర్ రెడ్డి, కోన నరేందర్ రెడ్డి, చావా వేణు, మల్లారం టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నల్లమల్ల సురేష్, పీర్ సాయిబు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: