మండలంలో 31 మందికి కరోనా పాజిటివ్
Published: Thursday May 13, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వర్కట్ పల్లి, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో బుధవారం 64 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 31 మందికి పాజిటివ్ నిర్దారణ అయిందని, వారికి కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు తెలిపి, వారిని హోమ్ క్వారెంటైన్ చేశామని డాక్టర్లు సుమన్ కళ్యాణ్, స్వామి లు తెలిపారు.
Share this on your social network: