పంచాయతీ కార్యదర్శులకు వాక్సినేషన్
Published: Thursday February 11, 2021
మధిర, ఫిబ్రవరి 10 ప్రజాపాలన; కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వారికి వాక్సినేషన్ లో భాగంగా కోవిడ్ వాక్సిన్ మొదటి డోస్ అందరూ పంచాయతీ కార్యదర్శులకు మరియు గ్రామపంచాయతీ మల్టి పర్పస్ వర్కర్స్ కి వాక్సినేషన్ వేయడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీ కె విజయభాస్కర్ రెడ్డి గారు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు..
Share this on your social network: