ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 22 ప్రజాపాలన ప్రతినిధి
Published: Friday December 23, 2022
* ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ని కలసిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి*
*రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ గా నూతనంగా నియమితులైన సత్తు వెంకటరమణారెడ్డి మాజీ మంత్రి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి తన నియామకానికి సహకరించినందుకు కృతఙ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్బంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయ నూతన పాలకవర్గం ప్రజలకు సేవలను విస్తృతపరిచి ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా కృషిచేయాలని సూచించారు. ఇబ్రహీంపట్నం ఎంపిపి కృపేష్ , మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బుగ్గరాములు , యూత్ బిఆర్ఎస్ అధ్యక్షుడు జెర్కోని రాజు , పాతురి రాజేష్ గౌడ్ , గడల రాజు , రామకృష్ణ , శ్రవణ్ , జైపాల్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: