మధిరచిల్డ్రన్ పార్క్ ను సందర్శించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు.
Published: Saturday June 18, 2022
మధిరజూన్ 17 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు జడ్పీ చైర్మన్ కమల్ రాజు మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న పిల్లల ఆట స్థలం ను పరిశీలించి పిల్లలతో మాట్లాడారు.పిల్లలు చాలా సంతోషంగా చైర్మన్ తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు
Share this on your social network: