దోమలో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Published: Thursday May 06, 2021

పరిగి 1మే ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం దోమ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యంలో కేంద్రంలో 59 మందికి పరీక్షలు నిర్వహిచగా ఇందులో 18 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. బ్రాహ్మణపల్లి 2 ఊట్టుపల్లి 1 దోమ 2 బడెంపల్లి 1బుడ్ల పూర్ 4 మోత్కుర్ 1 గూడూరు 1 అనంత్ రెడ్డి పల్లి 1 లింగన్ పల్లి 1 పరిగి 4 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని  వైద్యులు తెలియజేశారు.