జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీకి చిక్కిన టౌన్ ఎస్సై శివకృష్ణ

Published: Friday June 18, 2021
జగిత్యాల, జాన్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల టౌన్ ఎస్సై శివకృష్ణ 30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ముగిసిన కేసును మళ్లీ బాధితులను పిలిచి 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు బాధితులను ఇబ్బందులకు గురి చేయడంతో కరీంనగర్ ఏసీబీ అధికారులను బాధితుడు రాజేష్ ఆశ్రయించాడు.