మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్థిని సత్కరించిన నాయకులు
Published: Thursday November 10, 2022
చౌటుప్పల్, నవంబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి): చౌటుప్పల మండలంలోని టీఆర్ఎస్ నాయకులు మునుగోడు ఉప ఎన్నికలు గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్థి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గజమాలతో సత్కరించారు,ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గిరికాటి నిరంజన్ గౌడ్, ఢిల్లీ మాధవరెడ్డి, చిన్న మల్లేష్, ఉష్కావుల మల్లేష్, ఆరుట్ల లింగస్వామి, కౌన్సిలర్ లింగస్వామి, సుర్కంటి రామిరెడ్డి, దోనూరి రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network: