నర్సరీని పరిశీలించిన ఎడిషనల్ ఆర్ డి ఓ
Published: Friday August 13, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని నాగారం గ్రామంలో గురువారం ఎడిషినల్ డిఆర్డీవో మాధవి గ్రామంలో గల పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని పర్యవేక్షించారు. సంబంధిత అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. తగు సలహాలు సూచనలు అందజేశారు. వారి వెంట గ్రామ సర్పంచ్ తీగల కిష్టయ్య, టెక్నికల్ అసిస్టెంట్ హరికృష్ణ, గ్రామ పెద్దలు బుంగ సునిల్, యండీ ఖలీం, కారోబార్ పావిరాల శ్రీను ఉన్నారు.
Share this on your social network: