శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము నందు దాతలు సహకారం తో సాయి ప్రసాదం అన్నదానం వితరణ

Published: Friday February 04, 2022

మధిర ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో సాయిబాబా సన్నిధిలో ప్రతీ వారం గురువారం జరిగే అన్నదానందాతల సహకారంతో అన్నదానం జరుగుతుందని అదేరోజు సాయంత్రం సాయిిి పల్లకి సేవ భజన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది ఈ కార్యక్రమం భక్తులు సేవా కార్యక్రమంగా భావిస్తూూ సాయిదీవెనలు ఉంటాయని కమిటీ వారు తెలిపారు దాతలు సహకారం శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, మాఘ మాసంవిదియ మాఘ మాసం శ్రీ దివ్య షిర్డీ సాయిబాబా దేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలురంగా హనుమంతరావు మధులత కుటుంబం మిరియాల స్వాతి  వెంకటరమణ గుప్తా, లావణ్య రిత్విక్ గుప్తా కుటుంబం వేముల అనంతరావు కల్పన, సాయి గోపాల్ వారి కుటుంబంహాజరు భరత్ కుమార్, శరత్ సాయి కుటుంబంచలవాది అప్పారావు (శ్రీను) కుటుంబంరాయపూడి మహేష్ కుమార్ నాగభూషణం కుటుంబంనల్లమల అమర్నాధ్, ఉమా మహేశ్వరి చలసాని క్రితిక్ పుట్టినరోజునంబూరి శ్రీహరి మనవడు వారి కుటుంబాలుఅన్న ప్రసాదం వితరణ చేసినారుఅనంతరం దాతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయి సన్నిధిలో అన్నదానం పేదలకు చేయటం సాయి కృప ఉంటుందని దీవెనలతో బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని వారు కోరారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు, పబ్బతి నాగేశ్వరరావు, సత్యవతి, భక్తులుచే అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు