బోనకల్ మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ మధిర నవంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి బోనకల్ మండలం ఎం ఈ

Published: Wednesday November 23, 2022
మధిర మండలం ఎంఈఓ గా పనిచేస్తున్న వై ప్రభాకర్ ఇప్పటికే ఇంచార్జ్ ఎంఈఓ గా ఎర్రుపాలెం మండలం లో కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనితోపాటు బోనకల్ మండలం ఎంఈఓ శ్రీమతి ఇందిరా జ్యోతి, లాంగ్ లీవ్ పై యూఎస్ వెళ్తున్న సందర్భంలో బోనకల్ మండలం విద్యాశాఖ అధికారిగా వై ప్రభాకర్ నియమిస్తూ  ఖమ్మం జిల్లా డీఈవో యాదయ్య గారి చే 22-11-2022 నుండి అదనపు బాధ్యతలు అప్పగించారు.