నవాబు పేట్. ప్రజా పాలన ప్రతినిధి.29: తిరుమలలో నిర్వహింపబడుతున్న

Published: Friday September 30, 2022
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా
 దొడ్డిపల్లి శ్రీ శివ రామాంజనేయ అడుగుల భజన బృందం  ప్రదర్శన బృందం సభ్యులను  టీటీడీ పాలకమండలి ఆహ్వానించడం జరిగిందని రామాచారి తెలిపారు వారికి ప్రత్యేక వసతులు కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ఉత్తరాశి పల్లి రామాచారి  భజన బృందం పాల్గొన్నారు