నవాబు పేట్. ప్రజా పాలన ప్రతినిధి.29: తిరుమలలో నిర్వహింపబడుతున్న
Published: Friday September 30, 2022
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా
దొడ్డిపల్లి శ్రీ శివ రామాంజనేయ అడుగుల భజన బృందం ప్రదర్శన బృందం సభ్యులను టీటీడీ పాలకమండలి ఆహ్వానించడం జరిగిందని రామాచారి తెలిపారు వారికి ప్రత్యేక వసతులు కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ఉత్తరాశి పల్లి రామాచారి భజన బృందం పాల్గొన్నారు
Share this on your social network: