తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ టి కిషన్ రావు రిజి స్ట్రార్ రమేష్ పి ఆర్ ఓ ఎఫ్ కృష్ణారెడ్డ
ఇబ్రహింపట్నం జూలై తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి.రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామవాసి కొండిగారి వెంకయ్య, మల్లమ్మ కుమారుడు కొండిగారి బుచ్చయ్య హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ,వైస్ ఛాన్సలర్ టీ.కిషన్ రావుసార్ రిజిస్త్రార్ రమేష్ , మరియు prof .కృష్ణ రెడ్డి చేతులమీదుగా డాక్టరేట్ అవార్డును అందుకున్నారు బుచ్చయ్య తండ్రి చిన్నతనంలోనే మరనించిన తల్లి సహకారంతో ఉన్నతమైన చదువు చదివి నేడు డాక్టరేట్ అవార్డును అందుకోవడం చడువుకునే ప్రతి ఒక్కరికీ అందరికీ ఆదర్శం.2018 _19 సం తెలంగాణ ఉద్యమం _కళాకారుల పాత్ర అనే అంశంపై పరిశోధన (పిహెచ్డి) చేసి తెలుగు యూనివర్సిటీ ఓపెన్ వైవ పూర్తి చేశాడు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి ఆర్ ఓ. కిషన్ రావు , రిజిస్ట్రారు పి ఆర్ ఓ బట్టు రమేష్ , ఎగ్జామినార్ పి ఆర్ ఓ మురళి కృష్ణసార్, పి ఆర్ ఓ హనుమంత్ రావు , పి ఆర్ ఓ లింగయ్య పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 2016_17సం. తెలంగాణా ఉద్యమం__మీడియా కవరేజీ అనే అంశంపై పరిశోధన( M.Phill ) పూర్తి చేశానాని మీడియాకు తెలిపారు..
Share this on your social network: