టీ ఆర్ ఎస్ లో పలువురు చేరిక

Published: Thursday April 01, 2021
మంచిర్యాలటౌన్, మార్చి31, ప్రజాపాలన : మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు, మంచిర్యాల టీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు తండ్రికి తగ్గ తనయుడు నడిపెళ్లి విజిత్ రావు యువత కోసం ఆలోచిస్తూ అనునిత్యం యువతకి మంచి చేయాలని తపిస్తున్న తీరును చూసి ఆకర్షితులై 3వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జంజిరాల నగేష్ 3వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ సీనయర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ మరియు ఉప్పలేటి సూర్యం తదితరులను టీఆర్ఎస్ పార్టీలోకి చేరారని కండువా కప్పి పార్టీ లో చేర్చు కోవడం జరిగిందని ఈ యొక్క కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ 3వ వార్డ్ ఇంఛార్జి కర్రు శంకర్ ఓలం కుమార్ యూత్ నాయకులు రెగుంట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.