లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో దాతల సహకారం

Published: Thursday August 04, 2022

రాయికల్,ఆగస్టు 03(ప్రజాపాలన ప్రతినిధి)
రాయికల్ పట్టణం ఇందిరా నగర్ కాలానికి చెందిన దులూరి శివ ప్రసాద్ మృతి చెందిగా రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆరువేల రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసి రమేష్, ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి రంజిత్, క్యాషియర్ కడుకుంట్ల నరేష్, కట్ల నరసయ్య, నిమ్మల వెంకట్రెడ్డి, నవీన్, ప్రవీణ్, సామల గోపాల్, ఎర్ర సుమన్ పాల్గొన్నారు.