ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలకు ఏర్పాట్లు 4 న పోటీలను ప్రారంభించనున్న పాలేరు ఎమ్మేల్య
Published: Wednesday November 02, 2022
4 న పోటీలను ప్రారంభించనున్న పాలేరు ఎమ్మేల్యే కందాళ ..
పాలేరు నవంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి
కార్తీక మాసం సందర్భంగా రాజేశ్వరపురంలో ఒంగోలు జాతి ఎద్దుల
బల ప్రదర్శన పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వహాకులు తెలిపారు. మంగళవారం నిర్వహాకులు ఏర్పాట్లు పై సమీక్ష సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహాకులు మాట్లాడుతూ... ఈ నెల 4 నుంచి 7 వరకు జాతీయ స్థాయిలో ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన | I
పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలల్లో పాల్గోనే రైతులకు ఉచిత భోజన వసతి కూడ కల్పించినట్లు నిర్వహకులు తెలిపారు. 4 వ తేదిన పాలేరు ఎమ్మేల్యే కందాళ ఉపేందర్రెడ్డి పోటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ను పూర్తి చేసినట్లు తె లిపారు. -ఈ పోటీలకు సహకరిస్తున్న దాతలకు నిర్వహణ కమిటి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని.
వారు కోరారు. కార్తీక మాసం సందర్భంగా జాతర లో సాంస్కృతిక
కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా జాతకు వచ్చే
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహకులు ఏర్పాట్లు.
చేస్తున్నట్లు తెలిపారు.
Share this on your social network: