ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలకు ఏర్పాట్లు 4 న పోటీలను ప్రారంభించనున్న పాలేరు ఎమ్మేల్య

Published: Wednesday November 02, 2022
4 న పోటీలను ప్రారంభించనున్న పాలేరు ఎమ్మేల్యే కందాళ ..
 
 
 
పాలేరు నవంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి
కార్తీక మాసం సందర్భంగా రాజేశ్వరపురంలో ఒంగోలు జాతి ఎద్దుల
 
బల ప్రదర్శన పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వహాకులు తెలిపారు. మంగళవారం నిర్వహాకులు ఏర్పాట్లు పై సమీక్ష సమావేశం
 
నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహాకులు మాట్లాడుతూ... ఈ నెల 4 నుంచి 7 వరకు జాతీయ స్థాయిలో ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన | I
 
పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలల్లో పాల్గోనే రైతులకు ఉచిత భోజన వసతి కూడ కల్పించినట్లు నిర్వహకులు తెలిపారు. 4 వ తేదిన పాలేరు ఎమ్మేల్యే కందాళ ఉపేందర్రెడ్డి పోటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ను పూర్తి చేసినట్లు తె లిపారు. -ఈ పోటీలకు సహకరిస్తున్న దాతలకు నిర్వహణ కమిటి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలను  విజయవంతం చేయాలని.
 
వారు కోరారు. కార్తీక మాసం సందర్భంగా జాతర లో సాంస్కృతిక
కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా జాతకు వచ్చే
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహకులు ఏర్పాట్లు.
చేస్తున్నట్లు తెలిపారు.