పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహించిన ఆల్ఫా హోటల్ యాజమాన్యం
Published: Wednesday September 22, 2021
మధిర, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : ప్రముఖ బిర్యాని హోటల్ ఆల్ఫా యాజమానులు.. అక్బర్ భాయ్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఆకలితో ఉన్నవారికి అన్నార్తులకు ఆత్కూరు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భోజనం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్బర్ భాయ్ మాట్లాడుతూ పుట్టినరోజు నాడు ఎన్నో ఖర్చులు మరెన్నో ఆర్భాటాలు చేస్తూ ఉంటారు. కానీ నలుగురి ఆకలి తీర్చడం లోనే అసలైన సంతృప్తి ఉందని ఆల్ఫా హోటల్ యాజమాన్యం తెలియజేశారు. కార్యక్రమంలో మధిర రెస్క్యూ టీం చైర్మన్. దోర్నాల రామకృష్ణ మిస్సి పాల్గొన్నారు.
Share this on your social network: