పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికి ఘనస్వాగతం పలికిన భువనగిరి మ

Published: Thursday September 16, 2021
యాదాద్రి-భువనగిరి 14 సెప్టెంబర్ ప్రజాపాలన : పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడి హోదాలో యాదాద్రి- భువనగిరి జిల్లాకు మంగళవారం వారం నాడు మొదటి సారిగా విచ్చేసిన ఏపాల సత్యనారాయణ రెడ్డి. తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఏపాల సత్యనారాయణ రెడ్డి 'యాదాద్రి - భువనగిరి జిల్లా ప్రజా పరిషత్తు" కు అధ్యక్షుడి హోదాలో మొదటి సారిగా విచ్చేసిన సంధర్బంగా వారిని ఘనంగా సన్మానించిన భువనగిరి జిల్లా మినిస్టీరియల్ ఉద్యొగ సంఘ నాయకులు, బొమ్మల రామారం మండల ప్రజా పరిషత్ ఆఫీస్  సూపరింటెండెంట్ గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి మరియు ప్రాథమిక సభ్యులు. తెలంగాణ మినిస్టీరియల్  ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరునా కృతజ్ఞతలు  తెలియజేశారు. మినిస్టీరియల్ ఉద్యోగుల సంక్షేమమే తమ లక్ష్యం అన్న మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం